Sunday, May 19, 2024
Homeపాలిటిక్స్Chegunta: ప్రచారంలో రఘునందన్ సతీమణి

Chegunta: ప్రచారంలో రఘునందన్ సతీమణి

చేగుంట మండల కేంద్రంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల దేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరారు. మోడీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వారికి వివరించారు. అత్యధిక మెజార్టీతో రఘునందన్ ను గెలిపించాలని మంజులాదేవి కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల బిజెపి అధ్యక్షులు చింతాల భూపాల్ మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రామచంద్రం మహిళా కార్యకర్తలు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News