Tuesday, July 15, 2025
Homeపాలిటిక్స్Raghuveer Reddy won: 5.5 లక్షల మెజార్టీతో జానా కుమారుడు రఘువీర్ ఘన విజయం

Raghuveer Reddy won: 5.5 లక్షల మెజార్టీతో జానా కుమారుడు రఘువీర్ ఘన విజయం

తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దేశ చరిత్రలోనే, 5.50 లక్షల ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ సహకారంతోనే ఇది సాధ్యమైందని, అన్ని తానై ముందుండి నడిపించిన మంత్రి ఉత్తమ్ కే ఈ క్రెడిట్ దక్కింది.

- Advertisement -

నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది రఘువీర్ రెడ్డి కి భారీ మెజార్టీ రావడంలో మంత్రి ఉత్తమ్ కీలకపాత్ర పోషించారు. రఘువీర్ రెడ్డికి ఇంత భారీ మెజార్టీ రావడంలో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వెలకట్టలేనిదని అభివర్ణించిన కెప్టెన్ ఉత్తమ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News