Friday, September 20, 2024
HomeతెలంగాణBandi Sanjay cleaned Sivalayam: శివాలయం శుద్ధి చేసిన బండి సంజయ్

Bandi Sanjay cleaned Sivalayam: శివాలయం శుద్ధి చేసిన బండి సంజయ్

మోడీ పిలుపు మేరకు..

- Advertisement -

శివాలయంను శుద్ధి చేశారు బండి సంజయ్. అయోధ్యలో ఈనెల 22న రామ మందిర విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు సంజయ్ ఈ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ పరిధిలోని పద్మనగర్ లో గల శివాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News