Saturday, May 18, 2024
HomeతెలంగాణChegunta: అయిత పరంజ్యోతి దంపతుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

Chegunta: అయిత పరంజ్యోతి దంపతుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

చేగుంట మండల కేంద్రంలో ఆవాస్ వెంచర్ లో ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. అయిత పరంజ్యోతి దంపతులకు శుబాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మెదక్ జిల్లా ఎన్జీవో మాజీ ప్రెసిడెంట్ మేడిశెట్టి శ్యామ్ రావు అయిత రామలింగం పిఎసిఎస్ డైరెక్టర్ అయిత రఘురాములు అయిత సుధాకర్ అయిత దివాకర్ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో వంజరి శ్రీనివాస్ చిట్టబోయిన సత్యనారాయణ ఎనుగందుల వెంకటేష్ పేర్ల రాజు డిష్ రాజు కర్రె రవీందర్ వెంకట్ రెడ్డి భీమ్రావుపల్లి మాజీ వార్డ్ మెంబర్ బోయిని భూషణం గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News