Sunday, May 12, 2024
HomeతెలంగాణChegunta: నీలం మధు రోడ్ షో

Chegunta: నీలం మధు రోడ్ షో

జై కాంగ్రెస్ నినాదంతో మారుమోగిన గాంధీ చౌరస్తా

చేగుంట మండల కేంద్రంలో భాగంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఉచిత హామీ గ్యారెంటీ పథకాలను ఐదు పథకాలు అమలు చేసిన ప్రభుత్వమని వారు అన్నారు.

- Advertisement -

మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఒక్క పని కూడా చేయలేదు కావున ఈసారి 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మాసుల శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సన్డుగు శ్రీకాంత్ భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్ అని నినాదంతో గాంధీ చౌరస్తా వద్ద మారుమోగిపోయింది. మహిళలంతా ఎక్కువ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారని చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News