Saturday, July 6, 2024
HomeతెలంగాణCong MPs met Deepa: దీపా దాస్ మున్షీని కలిసిన కాంగ్రెస్ ఎంపీలు

Cong MPs met Deepa: దీపా దాస్ మున్షీని కలిసిన కాంగ్రెస్ ఎంపీలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షిని హైదరాబాద్ వారి నివాసంలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు మర్యాదపూర్వకంగా కలిసారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి, బాబా ఫసురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News