Friday, April 18, 2025
HomeతెలంగాణHyd: బట్టిని కలిసిన కుంభం

Hyd: బట్టిని కలిసిన కుంభం

మర్యాదపూర్వకంగా కలిసిన కుంభం

హైదరాబాద్ లో సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్కను ఆయన నివాసంలో కలిశారు కుంభం. ఇటీవల తిరిగి సొంతగూటికి చేరిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆయన వెంట ఆయన కుమారుడు కుంభం శ్రీరామ్ రెడ్డి కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News