ప్రజా భవన్ లో నీటి పారుదల శాఖపై కీలక ప్రెజెంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నీటి పారుదల శాఖ మంత్రి ప్రెజెంటేషన్ సాగింది.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/43ed4135-f728-4e6c-bea5-748a84e68365-1024x334.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/189279fc-9e93-4104-b974-9d3027b61635-1024x336.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/c0019b68-43c4-43b9-976b-e176c3bcfef1-1024x658.jpg)
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో..
ప్రజా భవన్ లో నీటి పారుదల శాఖపై కీలక ప్రెజెంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నీటి పారుదల శాఖ మంత్రి ప్రెజెంటేషన్ సాగింది.