Sunday, September 8, 2024
HomeతెలంగాణMaldakal: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు

Maldakal: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు

కండువా కప్పి ఆహ్వానించిన - జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ తిరుపతయ్య

గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు కాంగ్రెస్ లో చేరారు. జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ తిరుపతయ్య ఆధ్వర్యంలో నరసింహులుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, నిరుపేద ప్రజల సంక్షేమ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు శేషం పల్లి నర్సింహులు తెలిపారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టు తిమ్మప్ప, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, నాగేంద్ర యాదవ్, రాధాకృష్ణ, భాస్కర్ యాదవ్, పెదొడ్డి రామకృష్ణ, తుమ్మల నర్సింహులు ,డి.ఆర్ శ్రీధర్, నంబర్ నర్సింహులు, మోహన్ యాదవ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News