Sunday, November 16, 2025
HomeతెలంగాణMoinabad: కనుల పండువగా మల్లన్న, బీరప్ప జాతర

Moinabad: కనుల పండువగా మల్లన్న, బీరప్ప జాతర

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో మల్లన్న, బీరప్ప జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మల్లన్న జాతరలో భక్తులు బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహేష్ యాదవ్, అసైండ్ భూముల పోరాట సమితి మండల ఉపాధ్యక్షుడు రవి యాదవ్, ప్రవీణ్, కుల పెద్దలు, పలు పార్టీల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad