Sunday, July 7, 2024
HomeతెలంగాణManda Krishna: ఢిల్లీకి బయలుదేరిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగ

Manda Krishna: ఢిల్లీకి బయలుదేరిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగ

ఢిల్లీకి బయలుదేరిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగ

- Advertisement -

ఈ నెల 9 వ తేదీన ఢిల్లీలో మూడవ సారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఈ రోజు ఉదయం వరంగల్ నుండి రైలు ద్వారా డిల్లీకి మంద కృష్ణ మాదిగ బయలుదేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News