Saturday, July 27, 2024
HomeతెలంగాణPalakurthi: గ్రామ పార్టీ అధ్యక్షున్ని సతీమణిని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

Palakurthi: గ్రామ పార్టీ అధ్యక్షున్ని సతీమణిని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

పరామర్శ

పాలకుర్తి మండలం నారాబోయిన గూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు దోపతి రామ్ రెడ్డి సతీమణి అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెడిద రజిత సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News