Thursday, September 19, 2024
HomeతెలంగాణPrajapalana Dinostavam: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు సీఎం నివాళి

Prajapalana Dinostavam: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు సీఎం నివాళి

జీవో విడుదల ..

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి గన్​ పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు.

- Advertisement -

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం”గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి జీవో విడుదల చేసిన ప్రభుత్వం..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News