Wednesday, April 2, 2025
HomeతెలంగాణWarangal: సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ, కలెక్టర్

Warangal: సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ, కలెక్టర్

మేడిగడ్డ టూర్ మధ్యలో సీఎంను కలిసిన..

మేడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలనకై కాళేశ్వరంకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్గమధ్యంలోని ఎన్. ఎస్. ఆర్ హోటల్ కు చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, కలెక్టర్ సిక్త పట్నాయక్ లు మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News