Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Ahobilam: అహోబిలంలో గంటా ప్రత్యేక పూజలు

Ahobilam: అహోబిలంలో గంటా ప్రత్యేక పూజలు

అహోబిలం నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చిన గంటాకు ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు భార్గవ్ రామ్ స్వాగతం పలికారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని గంటా అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News