Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Devanakonda: దేవనకొండ సచివాలయం ప్రారంభించిన మంత్రి జయరాం

Devanakonda: దేవనకొండ సచివాలయం ప్రారంభించిన మంత్రి జయరాం

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో పాలకుర్తి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మంత్రి జయరాం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు హామీ ఇచ్చారు. అనంతరం ‘గడప గడపకు’ కార్యక్రమం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad