Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: వైసిపి అవిర్భవ దినోత్సవం

Emmiganuru: వైసిపి అవిర్భవ దినోత్సవం

హాజరైన ఎర్రకోట, బుట్టా

వైసీపీ వ్యవస్థాపక దినోత్సవంను ఎమ్మిగనూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక శిల్పా ఎస్టేట్ కాలనీలోని వైకాపా కార్యాలయం ఎదుట వైకాపా 14 వ వ్యవస్థాపక దినోత్సవంను ఎమ్మిగనూరు వైకాపా సమన్వయ కర్త బుట్టా రేణుక, సీనియర్ నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వైయస్అర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్స్, పండ్లు పంపిణీ చేశారు.

- Advertisement -

కార్యక్రమంలో వైకాపా నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, వైసిపి నాయకులు బసి రెడ్డి, కొమ్ము రాజశేఖర్, రియాజ్, బుట్టా రంగయ్య, బోయ బజారి, సునీల్ కుమార్, షబ్బీర్ అహ్మద్, అలువాల గిడ్డయ్య, శాబుద్దీన్ వహీద్, శివ ప్రసాద్, సయ్యద్ చాంద్, ఇసాక్, అమాన్, గట్టు ఖాజా, దారాల శ్రీను, బోయ సోమేష్, వడ్డే రంగన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News