Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Fishes: దోమల నివారణకు గాంబు షియా చేపలు

Fishes: దోమల నివారణకు గాంబు షియా చేపలు

మలేరియా అధికారుల చొరవ

గోనెగొండ్ల మండల కేంద్రమైన గోనెగొండ్లలో స్థానిక ఎస్బిఐ బ్యాంకు దగ్గర ఉన్న కుంటలో చింతుల ముని స్వామి దేవాలయం దగ్గర గల బావిలో దాదాపు 2000 గాంబుషియా చేపలు వదిలినట్లు మలేరియా జిల్లా అసిస్టెంట్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.

- Advertisement -

ఈ చేపలు వదలడం వలన దోమ నీటిలో పెట్టిన గుడ్డు లార్వాలను ఈ చేపలు ఆహారముగా తీసుకుని దోమలు పెరుగకుండ నిర్మింలించవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్‌ యూనిట్ అధికారి సాయి బాబా, సూపర్ వైజర్స్ వేంకటేశ్వర్లు, పరమేష్ ,వేణు గోపాల్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad