Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Godavari: గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

Godavari: గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

భద్రాచలం వద్ద నీటిమట్టం 43.2 అడుగులు

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

- Advertisement -

భద్రాచలం వద్ద నీటిమట్టం 43.2 అడుగులు

పోలవరం వద్ద 11.6 మీటర్లకు నీటిమట్టం

ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు

ఇవాళ్టి నుంచి ధవళేశ్వరం వద్ద పెరగనున్న వరద ఉధృతి

బుధవారం వరకు స్వల్పంగా పెరుగనున్న వరద

కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం

విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

~ డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad