మీచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గొలగమూడి, అనికేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి, బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు మంత్రి కాకాణి.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/fffea4b1-0c17-4baf-bc30-8e5331a4b07d-1024x682.jpg)
బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, బాధితులకు దుప్పట్లు, ఆహారం అందజేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/b83170f3-d8da-47c9-9d47-9a3d44d24fd4-1024x682.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/3d038456-1503-4746-9fc9-4a9399cc36b2-1024x682.jpg)