Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: బీ ఫారం అందుకున్న రాఘవేంద్ర రెడ్డి

Mantralayam: బీ ఫారం అందుకున్న రాఘవేంద్ర రెడ్డి

తొలిసారి బరిలోకి..

మంత్రాలయం నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా తొలిసారి నామినేషన్ వేసేందుకు అవసరమైన భీ ఫారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నట్లు అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు.
కర్నూల్ జిల్లా పార్లమెంట్ పరిధిలో ఒక ఎంపి , ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థిలు తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బి ఫాంను అందించారు. రెండు మూడు రోజుల్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News