Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: మంత్రాలయం టికెట్ ను బిజెపికి కేటాయించాలి

Mantralayam: మంత్రాలయం టికెట్ ను బిజెపికి కేటాయించాలి

అక్కమ్మ తోట రామకృష్ణకు టికెట్ ఇవ్వాలి

బిజెపి – టిడిపి – జనసేన పొత్తులో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ను బిజెపికి కేటాయించాలని కోరుతూ.. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. బిజెపి జాతీయ నాయకులను కలిసి మంత్రాలయం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ ను బీసీ నాయకుడు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కమ్మ తోట రామకృష్ణకు టికెట్ ను ఇవ్వాలని కోరారు. బిజెపికి టికెట్ ఇస్తే మంత్రాలయం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని పురుషోత్తం రెడ్డి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad