Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Nandyala: విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

నంద్యాల నెరవాడ శాంతిరం ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆద్వర్యంలో కళాశాల సమీపంలోని ప్రభుత్వ ఏపి టీడబ్లుఅర్ స్కూల్ నందు ఇంగ్లీష్ డిక్షనరీ బుక్స్ పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. విద్యార్థులు ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాడానికి తద్వారా ఎన్నో విజయాలు సాదించాలని తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు కళాశాల తరపున తగిన సేవలు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టినేటర్ నాగరాజు, ఎ.జి. వెంకటేశ్వర్లు వాలంటీరు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News