భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు సచివాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/1ffe4f8c-d849-4121-a123-311d61e76ab0-1024x907.jpg)