Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Prakasam: మార్కాపురంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

Prakasam: మార్కాపురంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు సీఎం జగన్.   ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన జగన్,  బహిరంగ సభలో ప్రసంగించారు.

- Advertisement -

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఎంత అని అంచనా వేసే సత్తా చంద్రబాబుకు ఉందా అంటూ జగన్ సవాలు చేశారు. ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసని, కానీ ప్రతిపక్ష నేత, ఆయన మీడియా మాత్రం లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు జగన్.  అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేద మహిళలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అకౌంట్లలో డబ్బు జమచేసి సాయం చేస్తున్నట్టు సీఎం వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News