Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Srimatham: మంత్రాలయంలో ఘనంగా వైభవోత్సవాలు

Srimatham: మంత్రాలయంలో ఘనంగా వైభవోత్సవాలు

శ్రీమఠం ప్రాంగణంలో సాంస్కృత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. జ్ఞానయజ్ఞంలో భాగంగా విద్వాన్ కె. వేణుగోపాలాచార్ రచించిన దాసవాణి, భరతనాట్యం చూపరులకు కనువిందు చేసాయి. కాటసాని రాంభూపాల్ రెడ్డిని గురు వైభవోత్సవాల సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్ర తీర్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను శ్రీమఠం పీఠాధిపతులు శ్రీమఠం సాంప్రదాయం మేరకు సన్మానించి ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News