Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం మల్లన్నకు భారీ విరాళం

Srisailam: శ్రీశైలం మల్లన్నకు భారీ విరాళం

శ్రీశైలం మల్లన్న దేవాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భారీ విరాళం ఇచ్చాడు ఓ భక్తుడు. 51 లక్షల రూపాయలను అన్న ప్రసాద వితరణకు విరాళంగా ఇచ్చిన పంజాబీ భక్తుడిని వేద ఆశీర్వచనంతో ఆశీర్వాదం చేశారు. అనంతరం దాతలకి మీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాన్ని లడ్డు ప్రసాదాలను బహుకరించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News