Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Thogadpedu: 'గడప-గడపకు మన ప్రభుత్వం'లో కంగాటి శ్రీదేవమ్మ

Thogadpedu: ‘గడప-గడపకు మన ప్రభుత్వం’లో కంగాటి శ్రీదేవమ్మ

క్రిష్ణగిరి మండలం తోగడ్చేడు గ్రామంలో ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రతి అవ్వ, తాత, మహిళలతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తూ వారి పేరుతో ముద్రించిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తూ కులమత పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ తెలియజేశారు.

- Advertisement -

కార్యక్రమం అనంతరం అంగన్వాడి కేంద్రానికి వెళ్లి కొద్దిసేపు చిన్నారులతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి మండల అధికారులు, మండల వైయస్సార్ పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది, తోగడ్చేడు గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News