Sunday, May 12, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Garla: 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఓ ఇంట్లో రేషన్ బియ్యం..

అక్రమంగా ఓ ఇంట్లో నిలువ ఉంచిన 15 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జీనత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గార్ల మండల పరిధిలోని రాంపురం గ్రామ శివారులో తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఓ ఇంట్లో పిడిఎస్ రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం రావడంతో, ఈ మేరకు తనిఖీలు నిర్వహించగా.. లచ్చమ్మ తన ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. వాటి విలువ సుమారు 15 వేల రూపాయలు వరకు ఉంటుందని సదరు మహిళ లచ్చమ్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News