Tuesday, May 21, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: వడదెబ్బతో వ్యక్తి మృతి

Garla: వడదెబ్బతో వ్యక్తి మృతి

ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం

వడదెబ్బతో వ్యక్తి మృతిచెందిన సంఘటన గార్ల పట్టణంలో చోటుచేసుకుంది. గత వారం రోజులుగా పెరిగిన ఎండలకు వాటర్ ట్యాంక్ బజారుకు చెందిన జమాలపురి నాగేందర్ వడదెబ్బకు గురై మృతి చెందారు. మృతినికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాగేందర్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి. వడదెబ్బతో మృతిచెందిన నాగేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వివిధ పార్టీల రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News