
- Advertisement -
తిరుమల కొండపై హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఈ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

వారితో పాటుగా నిర్మాత నాగవంశీ కింగ్డమ్ మూవీ యూనిట్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.



