Friday, September 20, 2024
Homeనేషనల్Covid alert: ఇండియాలో 20% పెరిగిన కోవిడ్ కేసులు

Covid alert: ఇండియాలో 20% పెరిగిన కోవిడ్ కేసులు

మనదేశంలో ఏకంగా 12,591 కొత్త కేసులు.  నిన్నటితో పోలిస్తే ఏకంగా 20 శాతం పెరిగిన కోవిడ్-19 కేసులు. దీంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టు, ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటించి, కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తే ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశాలున్నట్టు కేంద్రం గైడ్లైన్స్ జారీచేసింది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే ఆరుగురు కోవిడ్ కారణంగా మృత్యువాత పడటం రాజధానిలో కలకలం సృష్టిస్తోంది.  నిన్నటి రోజు ఢిల్లీలో కొత్తగా 1,767 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 28.6 శాతానికి చేరింది.  ఇక్కడి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 6,046కి చేరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News