Friday, September 20, 2024
Homeనేషనల్Maharashtra: మహారాష్ట్రలో అంకాస్ లో బీఆర్ఎస్ సభ

Maharashtra: మహారాష్ట్రలో అంకాస్ లో బీఆర్ఎస్ సభ

మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజినగర్ (ఔరంగబాద్) జిల్లా కేంద్రంలో ఈ నెల 24వ తేదీన అంకాస్ మైదానంలో బీఆర్ఎస్ భారీ సభను నిర్వహించనుంది. కేసీఆర్ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈమేరకు భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఐడిసీ ఛైర్మన్ వేణుగోపాల చారి, మహారాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News