Monday, May 20, 2024
HomeNewsjagan bus yatra @ 20th day:

jagan bus yatra @ 20th day:

అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైయస్.జగన్ 20వ రోజు బస్సుయాత్ర. చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన పార్టీ నుంచి విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన కీలన నేతలు ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిక.

- Advertisement -

వైయస్సార్సీపీలో చేరిన పలువురు నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్. జనసేన నుంచి వైయస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత గంపల.గిరిధర్, జి.శ్రీజ, జి. ధనుష్. 2019లో జనసేన పార్టీ తరపున విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంపల గిరిధర్.
జనసేన నుంచి వైయస్సార్సీపీలో చేరిన మరో సీనియర్ నేత ఎన్. శ్రీనివాస్.

అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైయస్.జగన్ 20వ రోజు బస్సుయాత్ర. పెందుర్తి మండలం రాంపురం చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ రోడ్ షో. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన మహిళలు. బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News