Wednesday, May 21, 2025
HomeతెలంగాణChegunta: బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేత పరామర్శ

Chegunta: బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేత పరామర్శ

బీఆర్ఎస్ నేతల పరామర్శ

చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో మంగలి రాము మరణించిన విషయం తెలుసుకొని వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి. చేగుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోమండ్ల నారాయణరెడ్డి రెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ నర్సింలు వెంకటేష్ మహమ్మద్ షాదుల్ నాగరాజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News