Sunday, November 16, 2025
HomeతెలంగాణGudem Mahipal: వార్డు కొత్తాఫీస్ ప్రారంభం

Gudem Mahipal: వార్డు కొత్తాఫీస్ ప్రారంభం

శ్రీనగర్ కాలనీలో నూతన వార్డు కార్యాలయం ప్రారంభం

నూతన వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా పటాన్చెరువు లోని శ్రీనగర్ కాలనీలో నూతన వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, GHMC డిప్యూటీ కమిషనర్ బాలయ్య ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad