Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: పంచాయతి కార్యదర్శులకు ఆత్మీయ సన్మానం

Mallapur: పంచాయతి కార్యదర్శులకు ఆత్మీయ సన్మానం

పంచాయతి కార్యదర్శులుగా మండలంలో పనిచేసి బదిలీ కాగా వారి స్థానంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పంచాయతీ కార్యదర్శులకూ అదనపు కలెక్టర్ గౌతం రెడ్డి, మల్లాపూర్ ఎంపీడీవో రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు. బదిలీపై వెళుతున్న భూమేశ్వర్, సాయి కుమార్, రవళిలను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసారు. ఈ సందర్బంగా తమ స్థానికులతో తమ అనుబంధాన్ని, గత స్మృతులను పంచుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపిఓ జగదీష్, పంచాయతి కార్యదర్శులు, ఎంపిడివో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News