Thursday, September 19, 2024
HomeతెలంగాణPragathi Bhavan: కేసీఆర్ ను దసరా రోజు కలిసిన ప్రముఖులు

Pragathi Bhavan: కేసీఆర్ ను దసరా రోజు కలిసిన ప్రముఖులు

సందడిగా ప్రగతి భవన్

దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారిని ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాజ్య సభ సభ్యుడు కే కేశవరావు, నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి , ఎమ్మెల్సీ నవీన్ రావు, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News