Sunday, July 7, 2024
HomeతెలంగాణRaithubandhu: తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు

Raithubandhu: తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు

ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాలలో నిధులు

తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లని వివరాలు వెల్లడించారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. 22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాలలో జమ అయినట్టు నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభమయిందని, ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాలలో నిధులు జమచేస్తామన్నారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనల పాటించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖా మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News