Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Bandiathmakuru: శిల్పాకు భారీ షాక్

Bandiathmakuru: శిల్పాకు భారీ షాక్

టిడిపిలోకి 150 కుటుంబాలు

శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్సీపీ నుంచి వలసల పరంపర కొనసాగుతోంది, బండిఆత్మకూరు మండలం పరమటూరు గ్రామానికి చెందిన రేగటి రంగస్వామిరెడ్డి, పబ్బతి మాధవరెడ్డి, రేగటి రాజశేఖరరెడ్డి,సుధాకరరెడ్డి, మురళీధర రెడ్డిలతో పాటు సుమారు 150 కుటుంబాలు వైసీపీ వీడాయి. మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా టిడిపి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad