Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: దేవర ఉత్సవంలో ప్రముఖులు

Gonegandla: దేవర ఉత్సవంలో ప్రముఖులు

పాల్గొన్న వైసీపీ నేతలు

గొనేగండ్ల మండల పరిధిలోని వీరంపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బంగారు లింగమయ్య స్వామి దేవర మహోత్సవంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, కోడుమూరు ఇన్చార్జ్, కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది వర్షాలు బాగా కురిసి రైతులు ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామిని ప్రార్థించామన్నారు.

- Advertisement -

రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అత్యంత భాజీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠం , బుట్టా ప్రతుల్,గోనెగండ్ల మండల యూత్ అధ్యక్షులు టికే బందెన నవాజ్, దొరబాబు,వీరంపల్లి గ్రామం సర్పంచ్ సుంకన్న, నాయకులు కృష్ణారెడ్డి, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News