Wednesday, May 15, 2024
Homeనేరాలు-ఘోరాలుChegunta: కొత్త బైక్ పై వస్తుండగా..

Chegunta: కొత్త బైక్ పై వస్తుండగా..

అక్కడికక్కడే మృతి

చేగుంట మండలానికి చెందిన న్యాలపల్లి బాలరాజ్ తండ్రి ఎల్లప్ప ఈ మధ్యనే షైన్ కొత్త బైక్ కొనుక్కొని కర్నాల్ పల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద బైకు పూజ చేయించి తిరిగి చేగుంటకు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. అక్కడికక్కడే కిందపడగా వెనుక నుండి లారీ వచ్చి కాళ్లపైనుంచి ఆయన మీదకు వచ్చి నలిపేసింది. కారు, లారీ డ్రైవర్లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News