విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని రాష్ట్ర పైబర్నెట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆదివారం రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల...
మాదాపూర్ లోని టెక్ మహీంద్రా క్యాంపస్లో జరుగుతున్న CII ఇండియన్ వుమెన్ నెట్వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్షిప్ సదస్సుకు సంబంధిత శాఖా మంత్రులంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
తెలంగాణలో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్ బే తమ గచ్చిబౌలి షో రూమ్ లో షియోమి వారి సరికొత్త 5జీ హ్యాండ్సెట్ షియోమి 14 సీఐవీఐ టాలీవుడ్ యాంకర్ వర్షిణి...
సాధారణంగా అన్నిరకాల ఆండ్రాయిడ్ ఫోన్లలో కనీసం రెండు సిమ్ కార్డులు ఉంటాయి. వాటికితోడు ట్యాబ్లు, ఇతర పరికరాలు సరేసరి. వాటిలోనూ సిమ్ కార్డులు వేసుకోవచ్చు. ఇలా ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే సగటున...
ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది.
సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్...
మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్టవర్స్ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.
మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందేలా జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చర్యలు...
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన...
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో...
సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ పోచంపల్లి వద్ద ఇంజనీరింగ్ విద్యార్థులకు కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బోడ.నాగేశ్వర రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ...
సాధారణంగా యుద్ధట్యాంకులు అంటే 60 నుంచి 70 టన్నుల వరకు బరువు ఉంటాయి. హిమాలయాల్లాంటి ఎత్తయిన ప్రాంతాలకు వాటిని తీసుకెళ్లడం, అక్కడ మోహరించడం దాదాపు అసాధ్యం. లద్దాఖ్ సరిహద్దుల్లో పొంచి ఉన్న చైనా...