Saturday, November 15, 2025
Homeటెక్నాలజీ

టెక్నాలజీ

Drone summit: అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024, కృష్ణా తీరంలో అతి పెద్ద డ్రోన్ షో

విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని రాష్ట్ర పైబ‌ర్‌నెట్ కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆదివారం రాష్ట్ర పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల...

CII Indian women network: CII ఇండియన్ వుమెన్ నెట్‌వర్క్

మాదాపూర్ లోని టెక్ మహీంద్రా క్యాంపస్లో జరుగుతున్న CII ఇండియన్ వుమెన్ నెట్‌వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్‌షిప్ సదస్సుకు సంబంధిత శాఖా మంత్రులంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...

Cellbay: షియోమి 14సీఐవీఐ లాంచ్ చేసిన సెల్ బే

తెలంగాణలో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్ బే తమ గచ్చిబౌలి షో రూమ్ లో షియోమి వారి సరికొత్త 5జీ హ్యాండ్సెట్ షియోమి 14 సీఐవీఐ టాలీవుడ్ యాంకర్ వర్షిణి...

11-digit numbers  soon: ఫోన్ నంబ‌ర్లు అయిపోతున్నాయా?

సాధార‌ణంగా అన్నిర‌కాల ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో క‌నీసం రెండు సిమ్ కార్డులు ఉంటాయి. వాటికితోడు ట్యాబ్‌లు, ఇత‌ర ప‌రిక‌రాలు స‌రేస‌రి. వాటిలోనూ సిమ్ కార్డులు వేసుకోవ‌చ్చు. ఇలా ఒక కుటుంబంలో న‌లుగురు స‌భ్యులుంటే స‌గ‌టున...

ISRO-NRSC: డ్రోన్ పైలెట్స్ కు ట్రైనింగ్

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్...

300 Cell towers in Tribal areas: మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4G సెల్‌టవర్స్‌ ప్రారంభించిన సీఎం జగన్

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్స్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందేలా జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చర్యలు...

Micron CEO met CM Revanth: సీఎం రేవంత్ తో మైక్రాన్​ సీఈవో భేటీ

ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్​ తయారీ కంపెనీ మైక్రాన్​ టెక్నాలజీ ప్రెసిడెంట్​, సీఈవో సంజయ్​ మెహ్రోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్​రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన...

Google vice prez met CM Revanth: రేవంత్ ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో...

Revanth Reddy met Amzon team: అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ

సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అధికారులు. సమావేశంలో తెలంగాణలో అమెజాన్ పెట్టుబడుల గురించి అమెజాన్...

E-waste: ఈ వేస్ట్ ను రీసైకిల్ చేయాల్సిందే

సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ పోచంపల్లి వద్ద ఇంజనీరింగ్ విద్యార్థులకు కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బోడ.నాగేశ్వర రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ...

Digital arrest: డిజిట‌ల్ అరెస్టుతో జ‌ర‌భ‌ద్రం

ఇప్పుడు ఉన్న‌దంతా డిజిట‌ల్ యుగ‌మే. ఫోన్‌లో ఉండే బ్యాంకింగ్ యాప్‌ల‌తో నిమిషాల వ్య‌వ‌ధిలో ఎవ‌రికి కావాలంటే వారికి ల‌క్ష‌ల్లో పంపుకోవ‌చ్చు, ఎవ‌రి నుంచైనా అందుకోవ‌చ్చు. ఇదంతా నాణేనికి ఒక‌వైపే మ‌రోవైపు చూస్తే.. మ‌న స‌మ‌స్త స‌మాచారం...

War tanks in flights: విమానంలో యుద్ధ‌ట్యాంకు

సాధార‌ణంగా యుద్ధ‌ట్యాంకులు అంటే 60 నుంచి 70 ట‌న్నుల వ‌ర‌కు బ‌రువు ఉంటాయి. హిమాల‌యాల్లాంటి ఎత్త‌యిన ప్రాంతాల‌కు వాటిని తీసుకెళ్ల‌డం, అక్క‌డ మోహ‌రించ‌డం దాదాపు అసాధ్యం. ల‌ద్దాఖ్ స‌రిహ‌ద్దుల్లో పొంచి ఉన్న చైనా...

LATEST NEWS

Ad