Sunday, November 16, 2025
HomeతెలంగాణGood news: నుమాయిష్ కు వెళ్తున్నారా? అర్ధరాత్రి ఇంటికి రావాలంటే?

Good news: నుమాయిష్ కు వెళ్తున్నారా? అర్ధరాత్రి ఇంటికి రావాలంటే?

కొత్త సంవత్సర వేడుకలే కాదు మన భాగ్యనగరంలో నుమాయిష్ కోసం కూడా మెట్రో ప్రత్యేక సర్వీసులు స్టార్ట్ చేస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం వెళ్లే వారికి ఇక మీదట రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం నుంచి రాత్రి 11 గంటలకు లాస్ట్ మెట్రో సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జిబిషన్ సాగినన్ని రోజులూ ఇక మీదట ఈ లాస్ట్ సర్వీరు 12 గంటలుగా ఉంటుందని మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. గాంధీభవన్ సమీపంలో మెట్రో స్టేషన్లో టికెట్ కౌంటర్స్ ను కూడా పెంచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad