Thursday, May 9, 2024
HomeతెలంగాణKCR Bus Yatra: హైవేపై కేసీఆర్ చాయ్ బ్రేక్

KCR Bus Yatra: హైవేపై కేసీఆర్ చాయ్ బ్రేక్

టీ బ్రేక్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంకోసం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా హై వే పక్కనే ఉన్న దాబా హోటల్ లో ఆగారు. ఇక్కడే చాయి తాగి, తిరిగి మహబూబ్ నగర్ కు బయలుదేరారు కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News