Thursday, September 19, 2024
HomeతెలంగాణMallapur: సీఎంని కలిసిన సుజిత్ రావు

Mallapur: సీఎంని కలిసిన సుజిత్ రావు

కోరుట్ల అభివృద్ధికి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డిని టిపిసిసి డెలిగేట్, కోరుట్ల నియోజకవర్గ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజక వర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళారు.

- Advertisement -

గల్ఫ్ లో మరణించిన వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. కోరుట్ల నియోజకవర్గంలోనే ఎక్కవగా గల్ఫ్ బాధితులు ఉన్నారని సిఎంకి తెలిపారు. నియోజక అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని సుజిత్ రావు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News