Sunday, May 5, 2024
HomeతెలంగాణTeluguprabha effect: తెలుగుప్రభ కథనానికి స్పందన

Teluguprabha effect: తెలుగుప్రభ కథనానికి స్పందన

స్పందించిన అధికారులు

తెలుగుప్రభ కథనానికి స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మేల్కొన్నారు. ఈనెల 22న ప్రచురితమైన వృధాగా భగీరథ నీరు పట్టించుకోని అధికారులు అనే శీర్షికపై మిషన్ భగీరథ అధికారులు స్పందించి, పైపు లీకేజీని రిపేరీ చేసి, నీళ్లు వృధా కాకుండా చేసి, అక్కడి గుంతను పూడ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన తెలుగుప్రభ దినపత్రికకు మొగలిపేట తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News