77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/0d93e24f-4a78-41e6-bef9-0df764962a44-1024x683.jpg)
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సీఎం దంపతులు జగన్, భారతి హాజరయ్యారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/4e88a372-8048-4e8c-ba8b-43ee30cc7e5f-754x1024.jpg)
సాయుధ దళాల గౌరవవందాన్ని సీఎం జగన్ స్వీకరించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/588d37fa-4864-41b5-a3df-6573db7c3833-1024x601.jpg)
ఆరు ప్రధాన రంగాల్లో మార్పు- క్లుప్తంగా చెబుతానంటూ జగన్ తన చేశారు. 6 ప్రధాన రంగాల్లో, మన ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పుల్లో మచ్చుకు 10 ప్రధాన మార్పుల్ని క్లుప్తంగా ప్రజలకు వివరించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/630a1f48-4040-4a34-aa9b-754082a48188-1024x390.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/7878f9f5-4a08-49ce-b839-acd8846cd71e-1-1024x540.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/812538a1-5077-49a4-92bb-488a643ab00b-1024x560.jpg)