Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: బృందావన సన్నిధిలో పాణ్యం ఎమ్మెల్యే

Mantralayam: బృందావన సన్నిధిలో పాణ్యం ఎమ్మెల్యే

శ్రీరాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాలలో భాగంగా నంద్యాల ఎంపీ పోచా బ్రంహ్మనంద రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలరెడ్డి శ్రీరాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొన్నారు. అనంతరం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వీరిని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీమఠం సాంప్రదాయాలు మేరకు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News