Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: మల్లన్న సేవలో మంత్రాలయం ఎమ్మెల్యే

Srisailam: మల్లన్న సేవలో మంత్రాలయం ఎమ్మెల్యే

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను మంత్రాలయం శాసనసభ్యులు బాలనాగిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దంపతులకు ఆలయ సాంప్రదాయనుసారం అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు గావించారు. దర్శనానంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి శేష వస్త్రాన్ని లడ్డు ప్రసాదాన్ని అందించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad